తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- March 17, 2018
అమరావతి : శ్రీ విళంబి నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో నవ్యకాంతులు నింపాలని, ప్రతిలోగిలో సంతోషం వెల్లివిరియాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి విళంబి నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విళంబి అంటే సుభిక్షం అని అర్థమని శాస్త్రాలు చెబుతున్నాయని.. ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!