తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

- March 17, 2018 , by Maagulf
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి : శ్రీ విళంబి నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో నవ్యకాంతులు నింపాలని, ప్రతిలోగిలో సంతోషం వెల్లివిరియాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి విళంబి నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విళంబి అంటే సుభిక్షం అని అర్థమని శాస్త్రాలు చెబుతున్నాయని.. ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com