20న జరగనున్న ఉగాది మీడియా పురస్కారాలు
- March 17, 2018
హైదరాబాద్: శృతిలయ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆమని తెలిపారు. 20న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్న పురస్కార ప్రదానోత్సవంలో సీనియర్ పాత్రికేయులు ఉడయవర్లు, డా.రౌనఖ్ యార్ఖాన్కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రింట్మీడియా పాత్రికేయులు ఎస్.రామచంద్రాచార్య (నమస్తే తెలంగాణ)తో పాటు ఆర్.రవికాంత్రెడ్డి(హిందూ), బి.వాజేంద్ర(ఈనాడు), ఎస్.సత్యబాబు (సాక్షి) తదితరులను ఎంపిక చేశారు. ఎలక్రానిక్ మీడియా నుంచి వీ6 బుచ్చన్న, టీవీ9 మురళీకృష్ణ తదితరులకు పురస్కారాలు అందజేస్తారన్నారు. స్పీకర్ మధుసూదనాచారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







