20న జరగనున్న ఉగాది మీడియా పురస్కారాలు
- March 17, 2018
హైదరాబాద్: శృతిలయ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆమని తెలిపారు. 20న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్న పురస్కార ప్రదానోత్సవంలో సీనియర్ పాత్రికేయులు ఉడయవర్లు, డా.రౌనఖ్ యార్ఖాన్కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రింట్మీడియా పాత్రికేయులు ఎస్.రామచంద్రాచార్య (నమస్తే తెలంగాణ)తో పాటు ఆర్.రవికాంత్రెడ్డి(హిందూ), బి.వాజేంద్ర(ఈనాడు), ఎస్.సత్యబాబు (సాక్షి) తదితరులను ఎంపిక చేశారు. ఎలక్రానిక్ మీడియా నుంచి వీ6 బుచ్చన్న, టీవీ9 మురళీకృష్ణ తదితరులకు పురస్కారాలు అందజేస్తారన్నారు. స్పీకర్ మధుసూదనాచారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







