20న జరగనున్న ఉగాది మీడియా పురస్కారాలు
- March 17, 2018
హైదరాబాద్: శృతిలయ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆమని తెలిపారు. 20న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్న పురస్కార ప్రదానోత్సవంలో సీనియర్ పాత్రికేయులు ఉడయవర్లు, డా.రౌనఖ్ యార్ఖాన్కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రింట్మీడియా పాత్రికేయులు ఎస్.రామచంద్రాచార్య (నమస్తే తెలంగాణ)తో పాటు ఆర్.రవికాంత్రెడ్డి(హిందూ), బి.వాజేంద్ర(ఈనాడు), ఎస్.సత్యబాబు (సాక్షి) తదితరులను ఎంపిక చేశారు. ఎలక్రానిక్ మీడియా నుంచి వీ6 బుచ్చన్న, టీవీ9 మురళీకృష్ణ తదితరులకు పురస్కారాలు అందజేస్తారన్నారు. స్పీకర్ మధుసూదనాచారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!