హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోరమ్ నిర్వహణ
- March 18, 2018మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు సంబంధించి రిఫరల్ కోసం నేషనల్ సిస్టమ్పై ఫోరమ్ నిర్వహించింది. పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారెక్ బిన్ హాసన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని, ఫోరం ప్రారంభించాల్సిందిగా సూచించారు. 250 మంది అధికారులు ఈ ఫోరంలో పాల్గొన్నారు. రాయల్ అకాడమీ ఆఫ్ పోలీస్ (ఆర్ఎపి) సెక్యూరిటీ సెంటర్, సింపోజియంని మూడు టాపిక్స్తో నిర్వహించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ డాక్టర్ అలి అల్ షౌయెక్ ఈ ఫోరంని ప్రారంభిస్తూ, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఆవిష్కరించారు. ఓవర్సీస్ ఎక్స్పాట్రియేట్ వర్కర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్టింగ్ చీఫ్ షెరిన్ అల్ సాటి, నేషనల్ సిస్టమ్ - రిఫరల్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్పై ప్రసంగించారు. మీడియా డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఫస్ట్ లెఫ్టినెంట్ లుల్వా ఇబ్రహీమ్ అల్ హాది మాట్లాడుతూ, హ్యూమన్ ట్రాఫికింగ్ని నియంత్రించడంలో డిపార్ట్మెంట్ పాత్ర గురించి అడ్రస్ చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్