హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోరమ్ నిర్వహణ
- March 18, 2018మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు సంబంధించి రిఫరల్ కోసం నేషనల్ సిస్టమ్పై ఫోరమ్ నిర్వహించింది. పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారెక్ బిన్ హాసన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని, ఫోరం ప్రారంభించాల్సిందిగా సూచించారు. 250 మంది అధికారులు ఈ ఫోరంలో పాల్గొన్నారు. రాయల్ అకాడమీ ఆఫ్ పోలీస్ (ఆర్ఎపి) సెక్యూరిటీ సెంటర్, సింపోజియంని మూడు టాపిక్స్తో నిర్వహించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ డాక్టర్ అలి అల్ షౌయెక్ ఈ ఫోరంని ప్రారంభిస్తూ, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఆవిష్కరించారు. ఓవర్సీస్ ఎక్స్పాట్రియేట్ వర్కర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్టింగ్ చీఫ్ షెరిన్ అల్ సాటి, నేషనల్ సిస్టమ్ - రిఫరల్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్పై ప్రసంగించారు. మీడియా డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఫస్ట్ లెఫ్టినెంట్ లుల్వా ఇబ్రహీమ్ అల్ హాది మాట్లాడుతూ, హ్యూమన్ ట్రాఫికింగ్ని నియంత్రించడంలో డిపార్ట్మెంట్ పాత్ర గురించి అడ్రస్ చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం