హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోరమ్ నిర్వహణ
- March 18, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు సంబంధించి రిఫరల్ కోసం నేషనల్ సిస్టమ్పై ఫోరమ్ నిర్వహించింది. పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారెక్ బిన్ హాసన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని, ఫోరం ప్రారంభించాల్సిందిగా సూచించారు. 250 మంది అధికారులు ఈ ఫోరంలో పాల్గొన్నారు. రాయల్ అకాడమీ ఆఫ్ పోలీస్ (ఆర్ఎపి) సెక్యూరిటీ సెంటర్, సింపోజియంని మూడు టాపిక్స్తో నిర్వహించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ డాక్టర్ అలి అల్ షౌయెక్ ఈ ఫోరంని ప్రారంభిస్తూ, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఆవిష్కరించారు. ఓవర్సీస్ ఎక్స్పాట్రియేట్ వర్కర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్టింగ్ చీఫ్ షెరిన్ అల్ సాటి, నేషనల్ సిస్టమ్ - రిఫరల్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్పై ప్రసంగించారు. మీడియా డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఫస్ట్ లెఫ్టినెంట్ లుల్వా ఇబ్రహీమ్ అల్ హాది మాట్లాడుతూ, హ్యూమన్ ట్రాఫికింగ్ని నియంత్రించడంలో డిపార్ట్మెంట్ పాత్ర గురించి అడ్రస్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..