దేశవ్యాప్త దాడుల్లో 1,000 మంది ప్రవాసీయుల పట్టివేత
- March 19, 2018కువైట్: ఈ ఏడాది మార్చి11 వ తేదీ నుండి17 వ తేదీ వరకు మొత్తం 315 తనిఖీ కేంద్రాలన్నింటికీ అన్ని గవర్నరులలో జనరల్ సెక్యూరిటీ సెక్టార్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రజా సంబంధాలు మరియు భద్రతా సమాచార విభాగం తెలిపింది, దీని ఫలితంగా పౌర కేసుల కోసం253 మందిని అలాగే రెసిడెన్సీ చట్టాలని ఉల్లంఘించిన 597 మందిని అరెస్టు చేశారు. పారిపోతున్న 44 మందిని అలాగే 77 మంది అక్రమ కార్మికులు మరియు సంచార విక్రేతలు ఉన్నారు. డెబ్బై మందిపై మత్తుపదార్థాల కేసులు నమోదయ్యాయి. 1,424 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులను జారీ చేసి 109 వాహనాలు స్వాధీనం చేసుకున్నాయి మరియు అధికారుల ద్వారా కావాల్సిన 18 కార్లును పట్టుకొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు