ఎయిర్పోర్ట్లో తాత్కాలికంగా మేన్ పవర్ మినిస్ట్రీ కార్యకలాపాల రద్దు
- March 19, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, తమ సర్వీసుల్ని ఎ యిర్పోర్ట్లో రెండు గంటల పాటు రద్దు చేయనుంది. ఆన్ లైన్ ద్వారా మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్షిసన్కి సంబంధించి పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్పులు జరుగుతున్న దరిమిలా, గురువారం 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తమ సర్వీసులు రద్దవుతాయని పేర్కొంది. న్యూ బిల్డింగ్లో ఆ తర్వాత సర్వీసులు యధాతథంగా అందుబాటులో ఉంటాయని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







