ఎయిర్పోర్ట్లో తాత్కాలికంగా మేన్ పవర్ మినిస్ట్రీ కార్యకలాపాల రద్దు
- March 19, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, తమ సర్వీసుల్ని ఎ యిర్పోర్ట్లో రెండు గంటల పాటు రద్దు చేయనుంది. ఆన్ లైన్ ద్వారా మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్షిసన్కి సంబంధించి పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్పులు జరుగుతున్న దరిమిలా, గురువారం 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తమ సర్వీసులు రద్దవుతాయని పేర్కొంది. న్యూ బిల్డింగ్లో ఆ తర్వాత సర్వీసులు యధాతథంగా అందుబాటులో ఉంటాయని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









