కిడ్నాప్ అయిన భారతీయులు మృతి..ప్రకటించిన సుష్మ స్వరాజ్

- March 19, 2018 , by Maagulf
కిడ్నాప్ అయిన భారతీయులు మృతి..ప్రకటించిన సుష్మ స్వరాజ్

ఢిల్లీ : ఇరాక్ లో కిడ్నాప్ అయిన 39మంది భారతీయులు మృతి చెందారని రాజ్యసభలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం వారి మృతదేహాలను బాగ్దాద్ తరలించామని ఆమె తెలిపారు. ఈరోజు రాజ్యసభలో సుష్ప ఈ విషయాన్ని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com