ఖరీదైన మొబైల్స్ని ఓరెడోతో సులువుగా కొనుగోలు
- March 20, 2018
దోహా: వినియోగదారులకు ఖరీదైన మొబైల్స్ కొనుగోలు చేయడానికి వీలుగా 'ఫ్లెక్సీ పే' అనే కాన్సెప్ట్ని ఓరెడూ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓరెడూ షాప్స్లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. పేమెంట్ ఇన్స్టాల్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, వినియోగదారులు లేటెస్ట్ డివైజెస్ని తక్కువ ధరకే సొంతం చేసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐల రూపంలో చెల్లించవచ్చు. క్యూఎన్బి, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఖతార్ లేదా దోహా బ్యాంక్ వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. 500 ఖతారీ రియాల్స్ని మించిన ఖరీదైన మొబైల్స్కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించేవారికి జీరో పర్సంట్ వడ్డీ సౌకర్యం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!