మారియట్ రిసార్ట్లోని ఒమన్ వర్కర్స్కి మినిమమ్ వేజ్ పెంపు
- March 20, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నేషనల్ వర్క్ ఫోర్స్కి మినిమమ్ వేజ్లను పెంచారు. ఇకపై మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - దోహార్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుందనీ, నేషనల్ వర్క్ ఫోర్స్కి ఈ పెంపు వర్తిస్తుందనీ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే నుంచి మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







