మారియట్ రిసార్ట్లోని ఒమన్ వర్కర్స్కి మినిమమ్ వేజ్ పెంపు
- March 20, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నేషనల్ వర్క్ ఫోర్స్కి మినిమమ్ వేజ్లను పెంచారు. ఇకపై మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - దోహార్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుందనీ, నేషనల్ వర్క్ ఫోర్స్కి ఈ పెంపు వర్తిస్తుందనీ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే నుంచి మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!