మారియట్ రిసార్ట్లోని ఒమన్ వర్కర్స్కి మినిమమ్ వేజ్ పెంపు
- March 20, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నేషనల్ వర్క్ ఫోర్స్కి మినిమమ్ వేజ్లను పెంచారు. ఇకపై మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - దోహార్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుందనీ, నేషనల్ వర్క్ ఫోర్స్కి ఈ పెంపు వర్తిస్తుందనీ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే నుంచి మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







