ఖరీదైన మొబైల్స్ని ఓరెడోతో సులువుగా కొనుగోలు
- March 20, 2018
దోహా: వినియోగదారులకు ఖరీదైన మొబైల్స్ కొనుగోలు చేయడానికి వీలుగా 'ఫ్లెక్సీ పే' అనే కాన్సెప్ట్ని ఓరెడూ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓరెడూ షాప్స్లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. పేమెంట్ ఇన్స్టాల్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, వినియోగదారులు లేటెస్ట్ డివైజెస్ని తక్కువ ధరకే సొంతం చేసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐల రూపంలో చెల్లించవచ్చు. క్యూఎన్బి, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఖతార్ లేదా దోహా బ్యాంక్ వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. 500 ఖతారీ రియాల్స్ని మించిన ఖరీదైన మొబైల్స్కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించేవారికి జీరో పర్సంట్ వడ్డీ సౌకర్యం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







