ఖరీదైన మొబైల్స్ని ఓరెడోతో సులువుగా కొనుగోలు
- March 20, 2018
దోహా: వినియోగదారులకు ఖరీదైన మొబైల్స్ కొనుగోలు చేయడానికి వీలుగా 'ఫ్లెక్సీ పే' అనే కాన్సెప్ట్ని ఓరెడూ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓరెడూ షాప్స్లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. పేమెంట్ ఇన్స్టాల్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, వినియోగదారులు లేటెస్ట్ డివైజెస్ని తక్కువ ధరకే సొంతం చేసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐల రూపంలో చెల్లించవచ్చు. క్యూఎన్బి, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఖతార్ లేదా దోహా బ్యాంక్ వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. 500 ఖతారీ రియాల్స్ని మించిన ఖరీదైన మొబైల్స్కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించేవారికి జీరో పర్సంట్ వడ్డీ సౌకర్యం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







