ఖరీదైన మొబైల్స్ని ఓరెడోతో సులువుగా కొనుగోలు
- March 20, 2018
దోహా: వినియోగదారులకు ఖరీదైన మొబైల్స్ కొనుగోలు చేయడానికి వీలుగా 'ఫ్లెక్సీ పే' అనే కాన్సెప్ట్ని ఓరెడూ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓరెడూ షాప్స్లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. పేమెంట్ ఇన్స్టాల్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, వినియోగదారులు లేటెస్ట్ డివైజెస్ని తక్కువ ధరకే సొంతం చేసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐల రూపంలో చెల్లించవచ్చు. క్యూఎన్బి, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఖతార్ లేదా దోహా బ్యాంక్ వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. 500 ఖతారీ రియాల్స్ని మించిన ఖరీదైన మొబైల్స్కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించేవారికి జీరో పర్సంట్ వడ్డీ సౌకర్యం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







