మళ్ళీ కాలేజీకి వెళ్తున్న 'సాయి పల్లవి'
- March 20, 2018
నటి సాయిపల్లవి టీచర్గా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ అయిపోయింది. ఫిదా, ఎంసీఏ సినిమాల్లో స్టూడెంట్గా నటించిన ఈ మలయాళ కుట్టి మరోసారి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు'లో సాయి పల్లవి నాయిక. ఈ సినిమా షూటింగ్ కోల్కతాలో జరుగుతోంది. చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్గా నటిస్తుందని సమాచారం. సాయిపల్లవి రియల్ లైఫ్లోనూ బీడీఎస్ పూర్తి చేసింది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







