ఆరోగ్య ఫీజులు పెరగడంతో..తగ్గిపోయిన రోగుల సంఖ్య
- March 21, 2018
కువైట్ : " కొండ నాలుకకు...మందు ఇస్తే ...ఉన్న నాలుక ఊడినట్లు .." ప్రవాసీయుల నుంచి ఆరోగ్య ఫీజులను భారీగా దండుకోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోయారు. ఔట్ పేషెంట్ ల రాక కోసం వైద్య సిబ్బంది నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.ముబారక్ హాస్పిటల్ యొక్క మేనేజర్ డాక్టర్ నాడియా అలీజుమా, డాక్టర్ నాడియా గతంలో వైద్యుల అప్పాయింట్మెంట్ కోసం కనీసం ఒక నెల రోగులు ఎదురు చూడాల్సివచ్చేది. ప్రస్తుతం వారానికి కన్నా తక్కువ రోజులలోనే రోగులు వైద్యులను సులువుగా సంప్రదించుతున్నట్లు తెలిపారు. వివిధ క్లినిక్ ల నుండి ఈ ఆసుపత్రికి సూచించబడిన రోగులు ఇప్పుడు అదే రోజున లేదా రెండు రోజుల్లో ప్రత్యేక వైద్యులను సులువుగా సంప్రదించవచ్చు. కువైట్ రోగుల సంఖ్య తగ్గిపోవడానికి కొత్త ఫీజులే ప్రధాన కారణం "అయితే, మేము పేటెంట్స్ మధ్య ఎటువంటి వివక్ష చూపడం లేదని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!