ఆరోగ్య ఫీజులు పెరగడంతో..తగ్గిపోయిన రోగుల సంఖ్య
- March 21, 2018కువైట్ : " కొండ నాలుకకు...మందు ఇస్తే ...ఉన్న నాలుక ఊడినట్లు .." ప్రవాసీయుల నుంచి ఆరోగ్య ఫీజులను భారీగా దండుకోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోయారు. ఔట్ పేషెంట్ ల రాక కోసం వైద్య సిబ్బంది నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.ముబారక్ హాస్పిటల్ యొక్క మేనేజర్ డాక్టర్ నాడియా అలీజుమా, డాక్టర్ నాడియా గతంలో వైద్యుల అప్పాయింట్మెంట్ కోసం కనీసం ఒక నెల రోగులు ఎదురు చూడాల్సివచ్చేది. ప్రస్తుతం వారానికి కన్నా తక్కువ రోజులలోనే రోగులు వైద్యులను సులువుగా సంప్రదించుతున్నట్లు తెలిపారు. వివిధ క్లినిక్ ల నుండి ఈ ఆసుపత్రికి సూచించబడిన రోగులు ఇప్పుడు అదే రోజున లేదా రెండు రోజుల్లో ప్రత్యేక వైద్యులను సులువుగా సంప్రదించవచ్చు. కువైట్ రోగుల సంఖ్య తగ్గిపోవడానికి కొత్త ఫీజులే ప్రధాన కారణం "అయితే, మేము పేటెంట్స్ మధ్య ఎటువంటి వివక్ష చూపడం లేదని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి