ఫిలిప్పీన్స్ పని మనిషిని చిత్రహింసలకు గురిచేస్తున్న యజమాని
- March 23, 2018
కువైట్:ఓ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలు తన యజమాని ఇంటి నుంచి తప్పించుకొని తన దేశ రాయబార కార్యాలయానికి పారిపోయారు, ఆమెను దారుణంగా చిత్రహింసలకు యజమాని గురిచేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి, భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాయబార కార్యాలయ అధికారులు ఆమెను గాయపేర్చినట్లుగా ఆధారాల ప్రకారం ఒక వైద్య నివేదిక తీసుకొనేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసును హవాలీ గవర్నరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ లో నమోదైంది. ఇంటిలో పనుల విషయంలో తలెత్తిన ఆమె వాదనలో విభేదించిన యజమాని ఆ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలను చేయి హెసుకోవడం మొదలుపెట్టాడు. నానాటికి వివాదాస్పదంగా మాట్లాడటం చీటికీ మాటికీ తన్నడంతో విసికిపోయిన ఆ గృహ సేవకురాలు తన యజమాని నుండి తప్పించుకొని రాయబార కార్యాలయానికి చేరుకొంది. ఈ సంబంధిత యజమానిపై కేసు దాఖలు చేయడంతో ఆ యజమానిని మరింత దర్యాప్తు కోసం పోలీసులు పిలుస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









