ఫిలిప్పీన్స్ పని మనిషిని చిత్రహింసలకు గురిచేస్తున్న యజమాని
- March 23, 2018
కువైట్:ఓ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలు తన యజమాని ఇంటి నుంచి తప్పించుకొని తన దేశ రాయబార కార్యాలయానికి పారిపోయారు, ఆమెను దారుణంగా చిత్రహింసలకు యజమాని గురిచేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి, భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాయబార కార్యాలయ అధికారులు ఆమెను గాయపేర్చినట్లుగా ఆధారాల ప్రకారం ఒక వైద్య నివేదిక తీసుకొనేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసును హవాలీ గవర్నరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ లో నమోదైంది. ఇంటిలో పనుల విషయంలో తలెత్తిన ఆమె వాదనలో విభేదించిన యజమాని ఆ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలను చేయి హెసుకోవడం మొదలుపెట్టాడు. నానాటికి వివాదాస్పదంగా మాట్లాడటం చీటికీ మాటికీ తన్నడంతో విసికిపోయిన ఆ గృహ సేవకురాలు తన యజమాని నుండి తప్పించుకొని రాయబార కార్యాలయానికి చేరుకొంది. ఈ సంబంధిత యజమానిపై కేసు దాఖలు చేయడంతో ఆ యజమానిని మరింత దర్యాప్తు కోసం పోలీసులు పిలుస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







