ఫిలిప్పీన్స్ పని మనిషిని చిత్రహింసలకు గురిచేస్తున్న యజమాని
- March 23, 2018
కువైట్:ఓ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలు తన యజమాని ఇంటి నుంచి తప్పించుకొని తన దేశ రాయబార కార్యాలయానికి పారిపోయారు, ఆమెను దారుణంగా చిత్రహింసలకు యజమాని గురిచేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి, భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాయబార కార్యాలయ అధికారులు ఆమెను గాయపేర్చినట్లుగా ఆధారాల ప్రకారం ఒక వైద్య నివేదిక తీసుకొనేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసును హవాలీ గవర్నరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ లో నమోదైంది. ఇంటిలో పనుల విషయంలో తలెత్తిన ఆమె వాదనలో విభేదించిన యజమాని ఆ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలను చేయి హెసుకోవడం మొదలుపెట్టాడు. నానాటికి వివాదాస్పదంగా మాట్లాడటం చీటికీ మాటికీ తన్నడంతో విసికిపోయిన ఆ గృహ సేవకురాలు తన యజమాని నుండి తప్పించుకొని రాయబార కార్యాలయానికి చేరుకొంది. ఈ సంబంధిత యజమానిపై కేసు దాఖలు చేయడంతో ఆ యజమానిని మరింత దర్యాప్తు కోసం పోలీసులు పిలుస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







