ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఎం.పి. వ్యంగంగా విమర్శ
- March 23, 2018కువైట్:మానవ హక్కుల కమీషన్ ఏర్పాటుపై చర్చ జరిపిన సమయంలో పార్లమెంట్ సభ్యుడు అద్నాన్ అబ్దుల్సాద్ ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ప్రచారాన్ని విమర్శించి ఇదొక అన్యాయమైన విషయమని విమర్శించారు. ఈ తరహా ప్రచారాలకు అసెంబ్లీ ఒక వేదికగా ఉండకూడదని ఆయన సూచించారు ఎందుకంటే, " మనం జాతీయ అసెంబ్లీలో ప్రవాసీయులకు మరియు పౌరులకు ఇరువురికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తు ఉంచుకోవాలన్నారు " పార్లమెంట్ సభ్యుడు సఫా అల్-హషెమ్ నేతృత్వంలో అనేక మంది చట్టసభ సభ్యులు కువైట్ లో పనిచేస్తున్న మరియు నివసిస్తున్న విదేశీయులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమ.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్