కేంబ్రిడ్జ్ ఎనలిటికాలో బ్రిటన్ అధికారుల సోదాలు
- March 24, 2018
లండన్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ నుంచి సమాచార చౌర్యానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ ఎనలిటికా కార్యాలయాలలో బ్రిటన్ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయని సమాచార కమిషనర్ కార్యాలయం తెలిపింది. తమకు లభించిన సమాచారాన్ని పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నది. జడ్జి నుంచి అనుమతి పొందిన తరువాత తమ ఏజెంట్లు 18 మంది స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటలకు ఎనలిటికా కార్యాలయంలో ప్రవేశించారని, తిరిగి శనివారం తెల్లవారు జామున 3 గంటలకు బయటకు వచ్చారని ఓ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. భారత ప్రభుత్వం సైతం కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థకు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు