నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించండి: త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి
- March 24, 2018
లెబనాన్లోని నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించాలని భారత పురావస్తు శాఖకి త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి చేశారు. ప్రాచీనకాలంలో పలువురు రాజుల దాడుల సమయంలో దీన్ని ఎత్తుకెళ్లారని, ప్రస్తుతం లెబనాన్లోని ఓ ప్రైవేట్ మ్యూజియంలో ఉన్నదన్నారు. దీన్ని భారత్కు తిరిగి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్లకు లేఖలు రాశారు. త్రయంబకేశ్వరుడి మూడో కన్నుగా పిలుచుకు నే ఈ వజ్రం 43.38 క్యారట్ల బరువు ఉంటుందన్నారు. గతంలో త్రయంబకేశ్వరుడి కిరీటంలో ఇది ఉండేదన్నారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









