నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించండి: త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి
- March 24, 2018
లెబనాన్లోని నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించాలని భారత పురావస్తు శాఖకి త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి చేశారు. ప్రాచీనకాలంలో పలువురు రాజుల దాడుల సమయంలో దీన్ని ఎత్తుకెళ్లారని, ప్రస్తుతం లెబనాన్లోని ఓ ప్రైవేట్ మ్యూజియంలో ఉన్నదన్నారు. దీన్ని భారత్కు తిరిగి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్లకు లేఖలు రాశారు. త్రయంబకేశ్వరుడి మూడో కన్నుగా పిలుచుకు నే ఈ వజ్రం 43.38 క్యారట్ల బరువు ఉంటుందన్నారు. గతంలో త్రయంబకేశ్వరుడి కిరీటంలో ఇది ఉండేదన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!