తీవ్రవాదంపై బహ్రెయిన్ పోరు ప్రశంసనీయం
- December 01, 2015
పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారిక్ అల్ హసన్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటికిజక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) చైర్మన్ ఫ్రాంకోసిస్ హీస్బర్గ్, మరియు ఐఐఎస్ఎస్ బహ్రెయిన్ బ్రాంచ్ డైరెక్టర్ డాక్టర్ జాన్ జెన్కిన్స్లకు స్వాగతం పలికారు. ప్రపంచ శాంతి కోసం ఐఐఎస్ఎస్ యాక్టివ్ పార్టిసిపేషన్ని మేజర్ జనరల్ అల్ హాసన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా బహ్రెయిన్ చేపడుతున్న చర్యల్ని ఐఐఎస్ఎస్ ప్రశంసించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









