టీచర్లకు ఐసిటి వర్క్షాప్
- December 01, 2015
45 స్కూళ్ళకు చెందిన 60 మందికి పైగా టీచర్లు ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) లెర్నింగ్ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. ఇన్ఫర్మేషన్ మరియు కంమ్యూనికేషన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 23 మంది టీచర్లు, మరియు కోఆర్డినేటర్స్, అకడమిక్ అడ్వైజర్స్ మరియుయు 32 ఐటి మరియు కమ్యునిటీ యాక్షన్ సర్వీస్, 22 ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓల్డ్ జనరేషన్కీ యంగ్ జనరేషన్కీ మధ్య డిజిటల్ బ్రిడ్స్ కోసం రూపొందించిన ఈ కార్యక్రమం పట్ల పలువురు మర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీ అంటే తెలియని ఓల్డ్ పీపుల్ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను వినియోగించుకునేలా 'వస్లా' స్వచ్ఛందంగా ఈ టెక్నాలజీ బ్రిడ్జ్ని నిర్వహించింది. యంగ్ స్టర్స్, ఓల్డ్ పీపుల్ మధ్య మంచి ఇంటరాక్షన్ జరిగిందని వర్క్షాప్ నిర్వాహకులు తెలిపారు. ఇక ముందు కూడా ఇలాంటి వర్క్ షాప్లు నిర్వహిస్తామంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







