ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'రాజమౌళి'
- March 24, 2018
బాహుబలి చిత్రంతో సంచలనాలు క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా మరో సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో తొలి పోస్ట్గా రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ లోగో పోస్టర్, వీడియోని షేర్ చేసాడు. ట్విట్టర్ యూజర్ నేమ్నే తన ఇన్స్టాగ్రామ్కి కూడా పెట్టుకున్నాడు రాజమౌళి. ఇందులో ఆయనకి 50.6k ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్పై జనాలలో చాలా ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







