ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'రాజమౌళి'

- March 24, 2018 , by Maagulf
ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'రాజమౌళి'

బాహుబలి చిత్రంతో సంచలనాలు క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో తొలి పోస్ట్‌గా రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ లోగో పోస్టర్‌, వీడియోని షేర్ చేసాడు. ట్విట్టర్ యూజర్ నేమ్‌నే తన ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా పెట్టుకున్నాడు రాజమౌళి. ఇందులో ఆయనకి 50.6k ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్‌పై జనాలలో చాలా ఆసక్తి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com