ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'రాజమౌళి'
- March 24, 2018
బాహుబలి చిత్రంతో సంచలనాలు క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా మరో సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో తొలి పోస్ట్గా రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ లోగో పోస్టర్, వీడియోని షేర్ చేసాడు. ట్విట్టర్ యూజర్ నేమ్నే తన ఇన్స్టాగ్రామ్కి కూడా పెట్టుకున్నాడు రాజమౌళి. ఇందులో ఆయనకి 50.6k ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్పై జనాలలో చాలా ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..