మార్చి 29న 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం
- March 26, 2018
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామరావు బయోపిక్ని బాలయ్య ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి దర్శకుడు తేజ తన ఫేస్ బుక్లో ఫ్యాన్స్కి మంచి శుభవార్త అందించాడు. నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్లో మార్చి 29 ఉదయం 9.30 గంటలకు చిత్ర ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నట్టు డైరెక్టర్ తేజ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులందరికి స్వాగతం అని అన్నాడు. సాయి కొర్రపాటి మరియు విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మించనున్న ఎన్టీఆర్ బయోపిక్పై ప్రతి ఒక్కరిలోను ఎంతో ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!