మార్చి 29న 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం
- March 26, 2018
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామరావు బయోపిక్ని బాలయ్య ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి దర్శకుడు తేజ తన ఫేస్ బుక్లో ఫ్యాన్స్కి మంచి శుభవార్త అందించాడు. నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్లో మార్చి 29 ఉదయం 9.30 గంటలకు చిత్ర ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నట్టు డైరెక్టర్ తేజ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులందరికి స్వాగతం అని అన్నాడు. సాయి కొర్రపాటి మరియు విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మించనున్న ఎన్టీఆర్ బయోపిక్పై ప్రతి ఒక్కరిలోను ఎంతో ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







