మనామా:టెర్రర్ సెల్ కేసు ఏప్రిల్ 11కి వాయిదా
- March 28, 2018మనామా: మిలిటరీ కోర్ట్ కాస్సేషన్, టెర్రర్ సెల్ కేస్ 1/2017 విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. హై మిలియటరీ అపీల్స్ కోర్ట్ రూలింగ్కి వ్యతిరేకంగా డిఫెన్స్ అటార్నీలు తమ వాదనల్ని విన్పించేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. ఏడుగురు నిందితులు టీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, పలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వహించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహన్నా (సోల్జర్), ఫాదిల్ అల్సాయెద్ అబ్బాస్ హసన్ రాధి, అల్సాయెద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల్హసన్ అహ్మద్ అల్మిత్గావవి, మొహమ్మద్ అబ్దుల్హుస్సేన్ సలెహ్ అల్ షెహాబి, మొహమ్మద్ అబ్దుల్ వాహిద్ మొహమ్మద్ అల్నాజ్జర్, హుస్సేన్ మొహమ్మద్ అహ్మద్ సాయెబ్ ఉన్నారు. నిందితులు మిలిటరీ కాస్సేషన్ కోర్ట్ - మిలిటరీ జ్యుడీషియరీ చట్టం 2002 ప్రకారం అన్ని లీగల్ షూరిటీలనుపొందలిగారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్