మనామా:టెర్రర్ సెల్ కేసు ఏప్రిల్ 11కి వాయిదా
- March 28, 2018మనామా: మిలిటరీ కోర్ట్ కాస్సేషన్, టెర్రర్ సెల్ కేస్ 1/2017 విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. హై మిలియటరీ అపీల్స్ కోర్ట్ రూలింగ్కి వ్యతిరేకంగా డిఫెన్స్ అటార్నీలు తమ వాదనల్ని విన్పించేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. ఏడుగురు నిందితులు టీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, పలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వహించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహన్నా (సోల్జర్), ఫాదిల్ అల్సాయెద్ అబ్బాస్ హసన్ రాధి, అల్సాయెద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల్హసన్ అహ్మద్ అల్మిత్గావవి, మొహమ్మద్ అబ్దుల్హుస్సేన్ సలెహ్ అల్ షెహాబి, మొహమ్మద్ అబ్దుల్ వాహిద్ మొహమ్మద్ అల్నాజ్జర్, హుస్సేన్ మొహమ్మద్ అహ్మద్ సాయెబ్ ఉన్నారు. నిందితులు మిలిటరీ కాస్సేషన్ కోర్ట్ - మిలిటరీ జ్యుడీషియరీ చట్టం 2002 ప్రకారం అన్ని లీగల్ షూరిటీలనుపొందలిగారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు