వలసదారుల ఫీజు: కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్ చేయనున్న సౌదీ
- March 29, 2018
రియాద్: వలస కార్మికులపై పెంచిన నెలవారీ ఫీజుల విషయంలో కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్ చేసేందుకు సౌదీ అరేబియా సుముఖత వ్యక్తం చేసింది. అయితే, 2016 డిసెంబర్కి ముందు అప్రూవ్ అయిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ రీ-ఎంబర్స్మెంట్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. క్యాబినెట్ ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మాత్రమే వర్తించేలా ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









