వలసదారుల ఫీజు: కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్ చేయనున్న సౌదీ
- March 29, 2018
రియాద్: వలస కార్మికులపై పెంచిన నెలవారీ ఫీజుల విషయంలో కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్ చేసేందుకు సౌదీ అరేబియా సుముఖత వ్యక్తం చేసింది. అయితే, 2016 డిసెంబర్కి ముందు అప్రూవ్ అయిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ రీ-ఎంబర్స్మెంట్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. క్యాబినెట్ ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మాత్రమే వర్తించేలా ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









