వలసదారుల ఫీజు: కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్ చేయనున్న సౌదీ
- March 29, 2018
రియాద్: వలస కార్మికులపై పెంచిన నెలవారీ ఫీజుల విషయంలో కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్ చేసేందుకు సౌదీ అరేబియా సుముఖత వ్యక్తం చేసింది. అయితే, 2016 డిసెంబర్కి ముందు అప్రూవ్ అయిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ రీ-ఎంబర్స్మెంట్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. క్యాబినెట్ ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మాత్రమే వర్తించేలా ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







