ఫోన్ కాల్ స్కామ్: ఆరుగురు వలసదారుల అరెస్ట్
- March 29, 2018
మస్కట్: ఫోన్ కాల్ స్కామ్కి సంబంధించి ఆరుగురు వలసదారుల్ని యాంటీ క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు ఈ విషయమై మాట్లాడుతూ, నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్స్, ఇతర కమ్యూనికేషన్ డివైజెస్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రాయల్ ఒమన్ పోలీస్ అధికారి మాట్లాడుతూ, ఇన్వెస్టిగేషన్ మరియు యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్ - మస్కట్, ఆరుగురు ఆసియా జాతీయుల్ని ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు, క్యాష్ ప్రైజ్ గెలిచారంటూ అమాయకులకు ఫోన్ చేసి, వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులపై చట్ట పరమైన చర్యల నిమిత్తం, వారిని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









