ఫోన్ కాల్ స్కామ్: ఆరుగురు వలసదారుల అరెస్ట్
- March 29, 2018
మస్కట్: ఫోన్ కాల్ స్కామ్కి సంబంధించి ఆరుగురు వలసదారుల్ని యాంటీ క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు ఈ విషయమై మాట్లాడుతూ, నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్స్, ఇతర కమ్యూనికేషన్ డివైజెస్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రాయల్ ఒమన్ పోలీస్ అధికారి మాట్లాడుతూ, ఇన్వెస్టిగేషన్ మరియు యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్ - మస్కట్, ఆరుగురు ఆసియా జాతీయుల్ని ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు, క్యాష్ ప్రైజ్ గెలిచారంటూ అమాయకులకు ఫోన్ చేసి, వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులపై చట్ట పరమైన చర్యల నిమిత్తం, వారిని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









