ఫోన్ కాల్ స్కామ్: ఆరుగురు వలసదారుల అరెస్ట్
- March 29, 2018
మస్కట్: ఫోన్ కాల్ స్కామ్కి సంబంధించి ఆరుగురు వలసదారుల్ని యాంటీ క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు ఈ విషయమై మాట్లాడుతూ, నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్స్, ఇతర కమ్యూనికేషన్ డివైజెస్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రాయల్ ఒమన్ పోలీస్ అధికారి మాట్లాడుతూ, ఇన్వెస్టిగేషన్ మరియు యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్ - మస్కట్, ఆరుగురు ఆసియా జాతీయుల్ని ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు, క్యాష్ ప్రైజ్ గెలిచారంటూ అమాయకులకు ఫోన్ చేసి, వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులపై చట్ట పరమైన చర్యల నిమిత్తం, వారిని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు