యూఏఈలో ఎటిసలాట్ సేవల్లో అవాంతరాలు
- March 29, 2018
యూఏఈ:యూఏఈ టెలికామ్ సంస్థ ఎటిసలాట్, మొబైల్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేస్తున్న దరిమిలా, మూడు నెలలపాటు అవాంతరాలు తలెత్తవచ్చునని పేర్కొంది. వినియోగదారులకు ముందస్తుగా క్షమాపణ చెబుతున్నామనీ ఎటిసలాట్ సంస్థ వివరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐజీ డాటా వంటి విభాగాల్లో అప్గ్రెడేషన్ వర్క్ జరుగుతోందని తెలిపింది ఎటిసలాట్. మొబైల్ డేటాలో సరికొత్త అనుభూతిని వినియోగదారులకు కల్పించేందుకు అప్గ్రెడేషన్ జరుగుతోందనీ, ఈ నేపథ్యంలో వినియోగదారులకు సమస్యలు తాత్కాలికంగా తలెత్తే అవకాశం వుందనీ, వీలైనంతవరకు సమస్యలు తగ్గించేలా చూస్తామని ఎటిసలాట్ వెల్లడించింది. సిస్టమ్ అప్గ్రెడేషన్ సమయంలో అవాంతరాలతో సేవలు కొనసాగుతాయని, సేవలు నిలిచిపోయే ప్రసక్తే లేదని సంస్థ స్పస్టం చేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!