యూఏఈలో ఎటిసలాట్ సేవల్లో అవాంతరాలు
- March 29, 2018
యూఏఈ:యూఏఈ టెలికామ్ సంస్థ ఎటిసలాట్, మొబైల్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేస్తున్న దరిమిలా, మూడు నెలలపాటు అవాంతరాలు తలెత్తవచ్చునని పేర్కొంది. వినియోగదారులకు ముందస్తుగా క్షమాపణ చెబుతున్నామనీ ఎటిసలాట్ సంస్థ వివరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐజీ డాటా వంటి విభాగాల్లో అప్గ్రెడేషన్ వర్క్ జరుగుతోందని తెలిపింది ఎటిసలాట్. మొబైల్ డేటాలో సరికొత్త అనుభూతిని వినియోగదారులకు కల్పించేందుకు అప్గ్రెడేషన్ జరుగుతోందనీ, ఈ నేపథ్యంలో వినియోగదారులకు సమస్యలు తాత్కాలికంగా తలెత్తే అవకాశం వుందనీ, వీలైనంతవరకు సమస్యలు తగ్గించేలా చూస్తామని ఎటిసలాట్ వెల్లడించింది. సిస్టమ్ అప్గ్రెడేషన్ సమయంలో అవాంతరాలతో సేవలు కొనసాగుతాయని, సేవలు నిలిచిపోయే ప్రసక్తే లేదని సంస్థ స్పస్టం చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









