నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 08
- March 29, 2018
శ్రీహరికోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 08 నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్ ఎఫ్6ఏ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు జీశాట్ -6ఏ ఉపయోగపడనుంది. సమాచార విప్లవానికి జీశాట్ -6ఏ మరింత ఊతమివ్వనుంది. మల్టీ బీమ్ కవరేజ్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ జీశాట్ -6ఏ అందించనుంది. మొబైల్ రంగంలో పదేళ్లపాటు జీశాట్-6ఏ సేవలందించనుంది. ఇస్రో చైర్మన్గా డాక్టర్ శివన్కు ఇదే మొదటి ప్రయోగం.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!