ఏలూరు లో మెరిసిన ముద్దుగుమ్మలు
- March 30, 2018
హేలాపురిలో శుక్రవారం హీరోయిన్లు రాశీఖన్నా, రీతూవర్మ, మెహరీన్ సందడి చేసారు. ఆర్.ఆర్.పేటలో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నగర మేయర్ నూర్జహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సొగసైన చీరకట్టుతో ముగ్గురూ కనువిందు చేసారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందన్న ముగ్గురూ వారిని అభిమానిస్తున్న ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నాయికలను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..