ఏలూరు లో మెరిసిన ముద్దుగుమ్మలు
- March 30, 2018
హేలాపురిలో శుక్రవారం హీరోయిన్లు రాశీఖన్నా, రీతూవర్మ, మెహరీన్ సందడి చేసారు. ఆర్.ఆర్.పేటలో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నగర మేయర్ నూర్జహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సొగసైన చీరకట్టుతో ముగ్గురూ కనువిందు చేసారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందన్న ముగ్గురూ వారిని అభిమానిస్తున్న ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నాయికలను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







