ఏలూరు లో మెరిసిన ముద్దుగుమ్మలు
- March 30, 2018
హేలాపురిలో శుక్రవారం హీరోయిన్లు రాశీఖన్నా, రీతూవర్మ, మెహరీన్ సందడి చేసారు. ఆర్.ఆర్.పేటలో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నగర మేయర్ నూర్జహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సొగసైన చీరకట్టుతో ముగ్గురూ కనువిందు చేసారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందన్న ముగ్గురూ వారిని అభిమానిస్తున్న ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నాయికలను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







