ఏలూరు లో మెరిసిన ముద్దుగుమ్మలు
- March 30, 2018
హేలాపురిలో శుక్రవారం హీరోయిన్లు రాశీఖన్నా, రీతూవర్మ, మెహరీన్ సందడి చేసారు. ఆర్.ఆర్.పేటలో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నగర మేయర్ నూర్జహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సొగసైన చీరకట్టుతో ముగ్గురూ కనువిందు చేసారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందన్న ముగ్గురూ వారిని అభిమానిస్తున్న ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నాయికలను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







