పోస్ట్ ప్రొడక్షన్ డ్రా: పాల్గొన్న మొహమ్మద్ బిన్ రషీద్
- March 30, 2018
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వరల్డ్ కప్ 2018 పోస్ట్ ప్రొడక్షన్ డ్రా ఈవెంట్లో పాల్గొన్నారు. దుబాయ్లోని మేదాన్ రేస్ కోర్స్లో దుబాయ్ వరల్డ్ కప్ మార్చి 31న జరగనుంది. దుబాయ్ వరల్డ్ కప్ అతిథుల్ని యూఏఈకి షేక్ మొహమ్మద్ ఆహ్వానించారు. 12 దేశాలకు చెందిన 114 గుర్రాలు దుబాయ్ వరల్డ్కప్ 2018 ప్రైజ్ పూల్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైజ్ మనీ 10 మిలియన్ అమెరికన్ డాలర్లు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..