పోస్ట్‌ ప్రొడక్షన్‌ డ్రా: పాల్గొన్న మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌

- March 30, 2018 , by Maagulf
పోస్ట్‌ ప్రొడక్షన్‌ డ్రా: పాల్గొన్న మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌

దుబాయ్‌ రూలర్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, దుబాయ్‌ వరల్డ్‌ కప్‌ 2018 పోస్ట్‌ ప్రొడక్షన్‌ డ్రా ఈవెంట్‌లో పాల్గొన్నారు. దుబాయ్‌లోని మేదాన్‌ రేస్‌ కోర్స్‌లో దుబాయ్‌ వరల్డ్‌ కప్‌ మార్చి 31న జరగనుంది. దుబాయ్‌ వరల్డ్‌ కప్‌ అతిథుల్ని యూఏఈకి షేక్‌ మొహమ్మద్‌ ఆహ్వానించారు. 12 దేశాలకు చెందిన 114 గుర్రాలు దుబాయ్‌ వరల్డ్‌కప్‌ 2018 ప్రైజ్‌ పూల్‌ కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైజ్‌ మనీ 10 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కావడం గమనార్హం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com