అనుమానితుడికి రిమాండ్
- March 30, 2018
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అల్ మాలికి, సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ నుంచి ట్విట్టర్లో డిఫెమేటరీ ట్వీట్స్ చేసిన నిందితుడికి సంబంధించిన సమాచారం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అందిందని వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. నిందితుడ్ని క్వశ్చన్ చేసి, నిందితుడు ఆ నేరం చేసినట్లు ధృవీకరించింది. పూర్తి విచారణ నిమిత్తం నిందితుడ్ని రిమాండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









