అనుమానితుడికి రిమాండ్
- March 30, 2018
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అల్ మాలికి, సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ నుంచి ట్విట్టర్లో డిఫెమేటరీ ట్వీట్స్ చేసిన నిందితుడికి సంబంధించిన సమాచారం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అందిందని వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. నిందితుడ్ని క్వశ్చన్ చేసి, నిందితుడు ఆ నేరం చేసినట్లు ధృవీకరించింది. పూర్తి విచారణ నిమిత్తం నిందితుడ్ని రిమాండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







