పోస్ట్ ప్రొడక్షన్ డ్రా: పాల్గొన్న మొహమ్మద్ బిన్ రషీద్
- March 30, 2018
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వరల్డ్ కప్ 2018 పోస్ట్ ప్రొడక్షన్ డ్రా ఈవెంట్లో పాల్గొన్నారు. దుబాయ్లోని మేదాన్ రేస్ కోర్స్లో దుబాయ్ వరల్డ్ కప్ మార్చి 31న జరగనుంది. దుబాయ్ వరల్డ్ కప్ అతిథుల్ని యూఏఈకి షేక్ మొహమ్మద్ ఆహ్వానించారు. 12 దేశాలకు చెందిన 114 గుర్రాలు దుబాయ్ వరల్డ్కప్ 2018 ప్రైజ్ పూల్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైజ్ మనీ 10 మిలియన్ అమెరికన్ డాలర్లు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









