పోస్ట్ ప్రొడక్షన్ డ్రా: పాల్గొన్న మొహమ్మద్ బిన్ రషీద్
- March 30, 2018
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వరల్డ్ కప్ 2018 పోస్ట్ ప్రొడక్షన్ డ్రా ఈవెంట్లో పాల్గొన్నారు. దుబాయ్లోని మేదాన్ రేస్ కోర్స్లో దుబాయ్ వరల్డ్ కప్ మార్చి 31న జరగనుంది. దుబాయ్ వరల్డ్ కప్ అతిథుల్ని యూఏఈకి షేక్ మొహమ్మద్ ఆహ్వానించారు. 12 దేశాలకు చెందిన 114 గుర్రాలు దుబాయ్ వరల్డ్కప్ 2018 ప్రైజ్ పూల్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైజ్ మనీ 10 మిలియన్ అమెరికన్ డాలర్లు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







