పోస్ట్ ప్రొడక్షన్ డ్రా: పాల్గొన్న మొహమ్మద్ బిన్ రషీద్
- March 30, 2018
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వరల్డ్ కప్ 2018 పోస్ట్ ప్రొడక్షన్ డ్రా ఈవెంట్లో పాల్గొన్నారు. దుబాయ్లోని మేదాన్ రేస్ కోర్స్లో దుబాయ్ వరల్డ్ కప్ మార్చి 31న జరగనుంది. దుబాయ్ వరల్డ్ కప్ అతిథుల్ని యూఏఈకి షేక్ మొహమ్మద్ ఆహ్వానించారు. 12 దేశాలకు చెందిన 114 గుర్రాలు దుబాయ్ వరల్డ్కప్ 2018 ప్రైజ్ పూల్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైజ్ మనీ 10 మిలియన్ అమెరికన్ డాలర్లు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







