జగన్కు శాసనసభ అంటే గౌరవం లేదు : మంత్రి కొల్లు రవీంద్ర
- March 30, 2018
విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డికి శాసనసభ అంటే గౌరవం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. వైసీపీని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించమంటే వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో నాటకాలాడుతున్నారన్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ది చెబుతారన్నారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







