జగన్కు శాసనసభ అంటే గౌరవం లేదు : మంత్రి కొల్లు రవీంద్ర
- March 30, 2018
విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డికి శాసనసభ అంటే గౌరవం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. వైసీపీని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించమంటే వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో నాటకాలాడుతున్నారన్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ది చెబుతారన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









