టీ20 చరిత్రలో రికార్డు స్కోర్..
- March 31, 2018
ముక్కోణపు మహిళా టీ20 సిరీస్ లో ఆసీస్ పైచేయి సాధించింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మహిళల టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టీమ్ గా ఆసీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా (205) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును (209) సొంతం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 210 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 11.3 ఓవర్లలో 96 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఆసీస్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొతం చేసుకుంది. కాగా ఈ సిరీస్ ను గెలవడంతో ఆస్ట్రేలియా గత మూడేళ్ళలో మొదటి సిరీస్ ను గెలుచుకున్నట్లయింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







