మగాళ్ళతో కలిసి డ్రగ్స్: ఇద్దరు సిస్టర్స్ అరెస్ట్
- March 31, 2018
ఇద్దరు సిస్టర్స్, కొందరు మగవాళ్ళతో కలిసి ఓ హోటల్లో ష్రడగ్స్ తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు సిస్టర్స్లో ఒకరు మైనర్. గ్రూప్ డ్రగ్స్ సేవించడంలో భాగంగా ఓ జిసిసి జాతీయుడైన యువకుడు కూడా పాల్గొన్నాడు. నిందితులపై డ్రగ్స్కి సంబంధించిన కేసుల్ని పెట్టిన పోలీసులు, వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సిస్టర్స్పై డ్రగ్స్ ఎబ్యూస్ కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ని ఇతరులకు అందివ్వడం వంటి కేసుల్లో మరో నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుని కోర్ట్ ఆఫ్ మిస్డెమీనర్స్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









