మగాళ్ళతో కలిసి డ్రగ్స్: ఇద్దరు సిస్టర్స్ అరెస్ట్
- March 31, 2018
ఇద్దరు సిస్టర్స్, కొందరు మగవాళ్ళతో కలిసి ఓ హోటల్లో ష్రడగ్స్ తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు సిస్టర్స్లో ఒకరు మైనర్. గ్రూప్ డ్రగ్స్ సేవించడంలో భాగంగా ఓ జిసిసి జాతీయుడైన యువకుడు కూడా పాల్గొన్నాడు. నిందితులపై డ్రగ్స్కి సంబంధించిన కేసుల్ని పెట్టిన పోలీసులు, వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సిస్టర్స్పై డ్రగ్స్ ఎబ్యూస్ కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ని ఇతరులకు అందివ్వడం వంటి కేసుల్లో మరో నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుని కోర్ట్ ఆఫ్ మిస్డెమీనర్స్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







