శక్తివంతమైన మహిళ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్
- March 31, 2018
అంతర్జాతీయ ప్రఖ్యాత మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ క్రీడా విభాగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్ స్థానం దక్కించుకున్నారు. క్రీడా విభాగనాకి సంబంధించి 25మంది పేర్లతో ఫోర్బ్స్-2018 విడుదల చేసిన జాబితాలో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ,ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ఫిఫా సెక్రటరీ ఫట్మా సంబ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.అలాగే నీతా అంబానీ 9వ స్థానంలో , భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ 12వ స్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..