శక్తివంతమైన మహిళ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్
- March 31, 2018
అంతర్జాతీయ ప్రఖ్యాత మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ క్రీడా విభాగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్ స్థానం దక్కించుకున్నారు. క్రీడా విభాగనాకి సంబంధించి 25మంది పేర్లతో ఫోర్బ్స్-2018 విడుదల చేసిన జాబితాలో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ,ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ఫిఫా సెక్రటరీ ఫట్మా సంబ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.అలాగే నీతా అంబానీ 9వ స్థానంలో , భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ 12వ స్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







