శక్తివంతమైన మహిళ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్
- March 31, 2018
అంతర్జాతీయ ప్రఖ్యాత మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ క్రీడా విభాగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్ స్థానం దక్కించుకున్నారు. క్రీడా విభాగనాకి సంబంధించి 25మంది పేర్లతో ఫోర్బ్స్-2018 విడుదల చేసిన జాబితాలో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ,ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ఫిఫా సెక్రటరీ ఫట్మా సంబ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.అలాగే నీతా అంబానీ 9వ స్థానంలో , భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ 12వ స్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









