శక్తివంతమైన మహిళ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్
- March 31, 2018
అంతర్జాతీయ ప్రఖ్యాత మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ క్రీడా విభాగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్ స్థానం దక్కించుకున్నారు. క్రీడా విభాగనాకి సంబంధించి 25మంది పేర్లతో ఫోర్బ్స్-2018 విడుదల చేసిన జాబితాలో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ,ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ఫిఫా సెక్రటరీ ఫట్మా సంబ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.అలాగే నీతా అంబానీ 9వ స్థానంలో , భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ 12వ స్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







