నా దుస్తులు లాగేయమన్నారు : విద్యార్థిని
- March 31, 2018
ఢిల్లీలోని జేఎంయూ విశ్వవిద్యాలయంలో మర్చి 23 న నిర్వహించతలపెట్టిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలో కొంతమంది విద్యార్థినులను తీవ్రంగా కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన జేఎన్యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారని, తన దుస్తులు కూడా లాగేయమని లేడీ పోలీసులకు అదజేశాలిచ్చారని సోషల్ మీడియా వేదికగా షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని వెల్లడించింది. అందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!