జింకని వేటాడిన కేసులో నిందితులకి జైలు
- March 31, 2018
మస్కట్: పీనల్ అపీల్ కోర్ట్, అరేబియన్ డీర్ని వేటాడిన కేసులో నిందితులుకి జైలు శిక్ష విధించింది. విలాయత్ ఆఫ్ అమెరాత్లోని అల్ సరీన్ నేచుర్ రిజర్వ్లో జింకను వేటాడినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులకు ఆరు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఈ కేసులో తొలి నిందితుడికి అదనంగా మరో నెల రోజుల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అలాగే లైసెన్స్ లేకుండా గన్ కలిగి వుండడం అనే అభియోగాలు ఈయనపై మోపబడ్డాయి. నేచురల్ లైఫ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పెట్రోల్స్, అల్ సరీన్ నేచుర్ రిజర్వ్లో అరేబియన్ డీర్ని వేటాడినట్లు గుర్తించాయి. వెంటనే రాయల్ ఒమన్ పోలీస్కి సమాచారం అందించగా, నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తినీ, గన్నీ, ఓ బ్యాగ్నీ స్వాధీనం చేసుకన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







