హౌతీ మిసైల్ని ధ్వంసం చేసిన సౌదీ
- March 31, 2018
రియాద్: సౌదీ ఎయిర్ డిఫెన్స్, హౌతీ మిలీషియా సంధించిన మిస్సైల్ని ధ్వంసం చేసింది. కింగ్డమ్కి చెందిన సదరన్ సిటీ నజ్రాన్ వైపుగా దూసుకొస్తున్న మిస్సైల్ని ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ లక్ష్యంగా ఈ మిస్సైల్ని సంధించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. విజయవంతంగా మిస్సైల్ని అడ్డగించామనీ, ఈ క్రమంలో మిస్సైల్ తాలకు శకలాలు రెసిడెన్షియల్ ఏరియాలో పడ్డాయనీ, ఓ భారతీయ వలసదారుడికి వీటి కారణంగా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. యెమెన్ నుంచి తరచూ హౌతీ మిలీషియా సౌదీ అరేబియాలోని ముఖ్య నగరాలపైకి మిస్సైల్స్తో విరుచుకుపడుతుండడం జరుగుతున్నా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఎప్పటికప్పుడు చాకచక్యంగా ఆ మిస్సైల్స్ని గగనతలంలోనే కూల్చివేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!