శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలన్న శారద
- April 01, 2018
చెన్నై : ఇటీవలే మృతి చెందిన అందాల తార శ్రీదేవికి భారత రత్న ఇవ్వాలని సీనియర్ నటి శారద కోరారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్ లో శ్రీదేవి సంతాప సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న శారద...శ్రీదేవితో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన నటనతో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకున్నారని, శ్రీదేవికి భారతరత్న వచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయి నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..