ఎమిరేట్స్ విమానంలోని సలాడ్ లో బొద్దింక..రూ.87 లక్షలు డిమాండ్
- April 02, 2018సలాడ్ లో బొద్దింక పడిందని రూ.87 లక్షలు డిమాండ్ చేశాడు ఓ ప్రయాణికుడు. ముంబయికి చెందిన యూసఫ్ ఇక్బాల్ అనే న్యాయవాది ఫిబ్రవరి 27న మొరాకో నుంచి ముంబయికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. తనకు విమాన సిబ్బంది అందించిన చికెన్ సలాడ్లో బొద్దింక ఉండటాన్నిచూసి అతను ఒక్కసారి షాక్కు గురయ్యాడు. ఈ ఘటన కారణంగా తాను మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానని.. రూ.87 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రతినిధులు విమానంలోకి బొద్ధింక ఎలా చేరిందో అర్థంకావడం లేదు' అని తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు