ఎమిరేట్స్ విమానంలోని సలాడ్ లో బొద్దింక..రూ.87 లక్షలు డిమాండ్
- April 02, 2018
సలాడ్ లో బొద్దింక పడిందని రూ.87 లక్షలు డిమాండ్ చేశాడు ఓ ప్రయాణికుడు. ముంబయికి చెందిన యూసఫ్ ఇక్బాల్ అనే న్యాయవాది ఫిబ్రవరి 27న మొరాకో నుంచి ముంబయికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. తనకు విమాన సిబ్బంది అందించిన చికెన్ సలాడ్లో బొద్దింక ఉండటాన్నిచూసి అతను ఒక్కసారి షాక్కు గురయ్యాడు. ఈ ఘటన కారణంగా తాను మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానని.. రూ.87 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రతినిధులు విమానంలోకి బొద్ధింక ఎలా చేరిందో అర్థంకావడం లేదు' అని తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







