విశాఖలో 6 నుంచి షురూ కానున్న శర్వానంద్ కొత్త మూవీ షూటింగ్
- April 02, 2018
విశాఖ : యంగ్ హీరో శర్వానంద్ కేశవ ఫేమ్ సుధీర్ వర్మతో చేస్తున్న ప్రస్తుత మూవీ షూటింగ్ ఈనెల ఆరు నుంచి విశాఖలో మొదలు కానుంది. ఇందులో శర్వానంద్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ తరువాత షెడ్యూల్స్ను కాకినాడ, హైదరాబాద్లలో ప్లాన్ చేశారు. ఇంతవరకూ శర్వానంద్ చేసిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్తో రూపొందుతోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం 20 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నారు. ఈ మూవీలో శర్వాకు జోడీగా కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నది. ప్రశాంత్ పిళ్ళ్కె సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







