'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా పటౌడీ యువరాజు

- April 02, 2018 , by Maagulf
'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా పటౌడీ యువరాజు

పటౌడీ దంపతులు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ గారాల పట్టి తైమూర్‌. పుట్టీపుట్టగానే సోషల్‌మీడియాలో వైరల్‌ అయిపోయాడు తైమూర్‌ అలీ ఖాన్‌. ఆదివారం కరీనా తన కుమారుడితో కలిసి దర్శకుడు పునిత్‌ మల్హోత్రాను కలవడానికి వెళ్లారు. పునిత్‌ ప్రస్తుతం 'స్టూడెండ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీనా.. పునిత్‌ను కలిసి 'మా అబ్బాయిని 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 5'లో తీసుకోండి' అని అడిగారట. ఇందుకు పునిత్‌ స్పందిస్తూ..'ఇది చాలా పెద్ద విషయం' అన్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com