ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
- April 03, 2018
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకే పగ్గాలు అప్పగిస్తున్నారు. రెండుమూడురోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. కొద్ది రోజులుగా అధ్యక్ష పదవిపై కసరత్తు చేస్తున్న అధిష్టానం.. చివరికి దీనిపై నిర్ణయం తీసుకుంది. మొదట్నుంచి రేసులో మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరే వినిపించినా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో సోముకు లైన్ క్లియరయ్యింది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగిన రాంమాధవ్.. సామాజిక సమీకరణాల్ని లెక్కలేకి తీసుకుని ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో ముఖ్యనేతలు అందరితోనూ ఈ విషయంపై ఇప్పటికే అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అధిష్టానం చివరికి వీర్రాజు పేరే ఫైనల్ చేసింది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







