హెల్మెట్ వినియోగంపై వరణ్, అనుష్క ప్రచారం
- April 03, 2018
మన సేఫ్టీ కోసం పోలీసులు ఎంతో కష్టపడుతుంటారు. జీవితం చాలా విలువైనది. ద్విచక్రవాహనాలని నడుపుతున్నప్పుడు పలు జాగ్రత్తలు పాటించడి. హెల్మెట్ ప్రతి ఒక్కరు వాడాలని పిలుపునచ్చారు బాలీవుడ్ నటులు వరుణ్ దావణ్, అనుష్క. వీరిద్దరు ప్రస్తుతం ధాగా చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కలిపించేందుకు ఢిల్లీ పోలీసులు వరుణ్ ధావన్, అనుష్కలని కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కానీ వారు ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండడంతో ఓ వీడియో రూపొందించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









