హెల్మెట్ వినియోగంపై వరణ్, అనుష్క ప్రచారం
- April 03, 2018
మన సేఫ్టీ కోసం పోలీసులు ఎంతో కష్టపడుతుంటారు. జీవితం చాలా విలువైనది. ద్విచక్రవాహనాలని నడుపుతున్నప్పుడు పలు జాగ్రత్తలు పాటించడి. హెల్మెట్ ప్రతి ఒక్కరు వాడాలని పిలుపునచ్చారు బాలీవుడ్ నటులు వరుణ్ దావణ్, అనుష్క. వీరిద్దరు ప్రస్తుతం ధాగా చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కలిపించేందుకు ఢిల్లీ పోలీసులు వరుణ్ ధావన్, అనుష్కలని కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కానీ వారు ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండడంతో ఓ వీడియో రూపొందించారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







