ట్యాక్సీ ఫేర్ పెంచిన అజ్మన్
- April 03, 2018
అజ్మన్లో ట్యాక్సీ ధరలు పెరిగాయి. 2.50 దిర్హామ్ల మేర పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అజ్మన్ విజన్ 2021లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. డ్రైవర్స్కి సంబంధించి ఆదాయ సమస్యలు ఈ పెంపుతో కొంతమేర తగ్గుతాయని అజ్మన్ సంస్థ వెల్లడించింది. పూర్తయిన ప్రయాణానికి అదనంగా 2.50 దిర్హామ్లు చెల్లించాల్సి వుంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. పెంచిన ధరల తర్వాత కూడా ఇతర ఎమిరేట్స్తో పోల్చితే అజ్మన్లోనే అతి తక్కువగా ట్యాక్సీ ధరలున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!