ట్యాక్సీ ఫేర్ పెంచిన అజ్మన్
- April 03, 2018
అజ్మన్లో ట్యాక్సీ ధరలు పెరిగాయి. 2.50 దిర్హామ్ల మేర పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అజ్మన్ విజన్ 2021లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. డ్రైవర్స్కి సంబంధించి ఆదాయ సమస్యలు ఈ పెంపుతో కొంతమేర తగ్గుతాయని అజ్మన్ సంస్థ వెల్లడించింది. పూర్తయిన ప్రయాణానికి అదనంగా 2.50 దిర్హామ్లు చెల్లించాల్సి వుంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. పెంచిన ధరల తర్వాత కూడా ఇతర ఎమిరేట్స్తో పోల్చితే అజ్మన్లోనే అతి తక్కువగా ట్యాక్సీ ధరలున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









