ట్యాక్సీ ఫేర్ పెంచిన అజ్మన్
- April 03, 2018
అజ్మన్లో ట్యాక్సీ ధరలు పెరిగాయి. 2.50 దిర్హామ్ల మేర పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అజ్మన్ విజన్ 2021లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. డ్రైవర్స్కి సంబంధించి ఆదాయ సమస్యలు ఈ పెంపుతో కొంతమేర తగ్గుతాయని అజ్మన్ సంస్థ వెల్లడించింది. పూర్తయిన ప్రయాణానికి అదనంగా 2.50 దిర్హామ్లు చెల్లించాల్సి వుంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. పెంచిన ధరల తర్వాత కూడా ఇతర ఎమిరేట్స్తో పోల్చితే అజ్మన్లోనే అతి తక్కువగా ట్యాక్సీ ధరలున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







