వరల్డ్ ఆటిజం డే: వెలిగిపోయిన దుబాయ్ ఫ్రేమ్
- April 03, 2018
వరల్డ్ ఆటిజం డే సందర్భంగా దుబాయ్ ఫ్రేమ్ వెలుగులతో నిండిపోయింది. సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు బ్లూ కలర్ లైట్లతో దుబాయ్ ఫ్రేమ్ని అందంగా అలంకరించారు. ఆటిజం అనే వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ ఏప్రిల్ 2వ తేదీన వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి చెందిన ఆటిజం సెంటర్ నుంచి పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్ ఫ్రేమ్ సిబ్బందికీ, అలాగే ఇక్కడికి వచ్చిన సందర్శకులకీ బ్యాడ్జీలను వారు అందించారు. 'లైట్ అప్ బ్లూ' పేరుతో జరిగిన ఈ క్యాంపెయిన్లో 18,600 భవనాలు, 142 దేశాల్లో పాలుపంచుకున్నాయి. అమెరికాకి చెందిన అడ్వొకసీ ఆర్గనైజేషన్ 'ఆటిజం స్పీక్స్' పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









