వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయికి స్వర్ణం కైవశం
- April 05, 2018
గ్రీన్ల్యాండ్ : కామన్వెల్త్ గేమ్స్లో భారత్ తన ఖాతాను కొనసాగిస్తోంది. వెయిట్లిఫ్టింగ్ మహిళల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ మీరాబారు చాను 48 కేజీల కేటగిరిలో స్వర్ణపతకాన్ని సాధించారు.
ఆమె 2014 కామన్ వెల్త్ గేమ్స్లో వెండి పతకాన్ని గెలుపొందారు. వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో 56 కేజీల కేటగిరీలో వెండిపతకంతో గురురాజా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.. భారత్లో కరణం మల్లీశ్వరి తరువాత వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి పతకాలు సాధించడం గమనార్హం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..