వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయికి స్వర్ణం కైవశం
- April 05, 2018
గ్రీన్ల్యాండ్ : కామన్వెల్త్ గేమ్స్లో భారత్ తన ఖాతాను కొనసాగిస్తోంది. వెయిట్లిఫ్టింగ్ మహిళల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ మీరాబారు చాను 48 కేజీల కేటగిరిలో స్వర్ణపతకాన్ని సాధించారు.
ఆమె 2014 కామన్ వెల్త్ గేమ్స్లో వెండి పతకాన్ని గెలుపొందారు. వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో 56 కేజీల కేటగిరీలో వెండిపతకంతో గురురాజా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.. భారత్లో కరణం మల్లీశ్వరి తరువాత వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి పతకాలు సాధించడం గమనార్హం.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







