'మహానటి' లో అచ్చంగా తానే వినిపించనున్న సమంత
- April 04, 2018అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా సమంత విలేకరిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంత తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనుంది. ఇప్పటివరకూ సమంతకు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గాత్రం అందించేది. ఇటీవల చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాలో మోహన్బాబు, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..