'మహానటి' లో అచ్చంగా తానే వినిపించనున్న సమంత
- April 04, 2018
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా సమంత విలేకరిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంత తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనుంది. ఇప్పటివరకూ సమంతకు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గాత్రం అందించేది. ఇటీవల చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాలో మోహన్బాబు, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







