చంద్రబాబుతో దుబాయ్కు చెందిన 'BLF' ప్రతినిధి బృందం సమావేశం
- April 05, 2018
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దుబాయ్ కు చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరం ప్రతినిధి బఅందం ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం సమావేశమైంది. భారత్-యూఏఈ మధ్య పెట్టుబడులను సులభతరం చేసేందుకు గత కొన్నాళ్లుగా బీఎల్ఎఫ్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చేలా సహకారం అందించేందుకు బీఎల్ఎఫ్ ముందుకొచ్చింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సఅష్టించాలని బీఎల్ఎఫ్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







