చంద్రబాబుతో దుబాయ్కు చెందిన 'BLF' ప్రతినిధి బృందం సమావేశం
- April 05, 2018
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దుబాయ్ కు చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరం ప్రతినిధి బఅందం ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం సమావేశమైంది. భారత్-యూఏఈ మధ్య పెట్టుబడులను సులభతరం చేసేందుకు గత కొన్నాళ్లుగా బీఎల్ఎఫ్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చేలా సహకారం అందించేందుకు బీఎల్ఎఫ్ ముందుకొచ్చింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సఅష్టించాలని బీఎల్ఎఫ్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









